చదువుకొన్నవాడు, సంపన్నుడగువాడుచేయ
తప్పు - శిక్ష వేయవచ్చు!
పేదవాని తప్పు ఔదార్య
హృదితోడ సైపవలయు మనుజ సంఘమెల్ల!
ఈ ఆణిముత్యం కీ.శే. నండూరి రామకృష్ణమాచార్య కలం నుండి జాలువారినది.విద్యావంతుడు, ధనవంతుడు చేసే తప్పు తెలిసి.. తెలిసి చేసే తప్పు. పైగా నన్నెవడు అడిగేవాడు? అన్న అహంకారంతో చేసేది. కాబట్టి అది క్షమార్హం కాదు. కానీ ... పేదవాడు చేసే తప్పు, వాడు చేసేది కాదు. వాని ఆర్థిక స్థితి గతులు వానితో తప్పును చేయిస్తాయి. కాబట్టి ఆ ఆర్థిక అసమానతలకు మూల కారణమైన సంఘానిదే ఆ తప్పు. అందుకే అది శిక్షార్హం కాదు. ఆ తప్పును మనుజ సంఘం తనదిగా భావించి, భరించాలంటారు కవి.సరళ సుందరంగా, అభ్యుదయాత్మక సందేశం ఇమిడిన ఇలాంటి పద్యాలే మా ఆధునిక వేమనగా మన్ననలందుకొనేందుకు దోహదపడ్డాయని నా భావన!
నిత్యజీవితంలో అనుభవిస్తున్న సత్యం
ఒక రోజు హాలియా మండల పరిధిలోని రాజవరం గ్రామం పంచాయతీ పరిధిలో జరిగిన సంఘటన గురించి ప్రత్యర్ధిపై కేసు పెట్టారు. అతన్ని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన అసలు గోడవ జరగడానికి కారణం ఎమిటి? అని ఎస్ఐ అడిగాడు దానికి బాధితుడు చెప్పిన వివరాలను సబ్ ఇన్స్పెక్టర్ మహా శ్రద్దగా, సంతోషంగా విన్నాడు. నింధితుడు తమ కుటుంబ కష్టాలు చెప్పుకుంటూంటే అంతరంగిక సేవకులు అలాగే వింటారు. తన కష్టలను చెప్పిన బాధితుడిని బయట కూర్చో మని చెపిప కానిస్టేబుల్ను లోపలి పిలిచి ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టాడు ఎస్ఐ. ఇప్పుడు విను ఆ ఆరుగురిని ఆ రోజు ముందు తగవుకి తగిన ఒకరిని పిల్చి ఎంక్వరీ జరుపుతాను. ఈ క్వయిరీలో ఆ ఆరుగురిది తప్పేమీ లేదని తెలుతుంది. అర్ధమయిందా... వాళ్లకి నచ్చచెప్పు నేనిక్కడ ఒకన్ని పట్టుకుంటాను సారేనా? అని ఎస్ఐ పీసీను ఆదేశించారు. అది కూదరదు అని ప్రతిఘటిస్తే పోలీసులచే దాడి చేసియించి అమానుషంగా విచక్టణారహితంగా అందరినీ కొట్టి, గాయ పరచినట్టు, లాఠీలు చేసి మహిళలను అవమానించి ఆ వీధిలో మరికొందరన్ని బెదిరించి వాళ్లచే విర్యాదు తీసుకొని మనం దానికి బదులుగా చేయగలిగింది నేన్చెప్పిందే ఆరు మందిని వదిలేస్తే చాలు వాళు్ల మనకు ఎంతో కొంత ఒప్పచెబుతారు. ఇక్కడ వాళ్లపై ఒత్తిడి చేయండి. తట్టుకోవడం కష్టం అని భావించి లొంగిపోగతప్పదు. సరే ఆల్రైట్ నేను మళ్లీ ఉదయం ఫోన్ చేస్తాను. ఉదయాని కల్లా ఈ దంపతుల మీద కేసు నమోదు చేసి వాన్ని జేల్లో ఉంచాలి. అవసరం అయితే ఆ ఆరుగురితో మాట్లాడు. కానీ దంపతులు డీమోరరైజ్ అవుతారేమో...అవకూడదు. అవకుండ చూసే బాధ్యత నీధి. ఈ డ్రామా చెయ్యకపోతే డబ్బులు ఇచ్చిన వారువూరుకోరు. జ్యూడీషియల్ ఎంక్వరీ వరకు వెళ్లేలాగుంది. వెళినా మనకే భయం లేదనుకో, కానీ రొష్టూ బురదానూ... ఐడోంట్ వాంట్ దట్ అన్నారు ఎస్ఐ.కాదు సార్ నాకు విర్యాదు అందిన తరువాత చేస్తేనే బాగుంటుంది. కాదా?అవసరం లేదు. నేను ఆవీషయల్గా ఆ విర్యాదు అందుకున్నాను. నేను దర్యాప్తు చేయమని నీకు ఆర్డర్స కూడా పంపుతాను. సారేనా.సరే సార్ అంటూ బయటకు వచ్చిన కానిస్టేబుల్ తనకు ఏం చేయలో తోచక ఇదే విధంగా ఆలోచిస్తూనే బలుదేరారు. దంపతుల మీద కేసు నమోదు చేసి వాళ్లను సాయంత్రానికి మిర్యాలగూడలో ఉన్న కోర్టుకు తీసుకేళ్లారు అక్కడ కోర్టు సమయం ముగియడంతో వాళ్లను తిరిగి హాలియా పోలీస్ట స్టేషన్కు తీసుకేళ్లారు. హాలియా నుండి మిర్యాలగూడ, మిర్యాలగూడ నుండి హాలియకు దారి ఖర్చులని వాళ్ల దగ్గర నుండి పోలీసులు రూ.3000 తీసుకున్నారు. రాత్రి భోజనం తీసుకొస్తానని చెప్పి రూ.500 తీసుకేళ్లిన కానిస్టేబుల్ వాళ్లకు తిరిగి చిల్లర ఇవ్వక పోగా మారి నాకు భోజనం కావాలి మీ దగ్గర ఏమైన డబ్బులు ఉంటే ఇవ్వండి అని అడగడం మొదలు పెట్టారు. లేదని చెబితే మీతో పాటు ఉదయం నుండి సాయంత్రం దాకా తీరిగాం, మీ వాళ్ల ఇవ్వాళ్ల మాకు వచ్చే దసార మమూళు్ల కూడా రాలేదు. ఇప్పుడు నువు్వ డబ్బులు లేవు అని చెబుతున్నావు. ఎందుకు వస్తారు రా...! నీవు పోలీస్టేషన్కు. పోలీస్టేషన్కు వచ్చే ముందు డబ్బులు జేబులో పెట్టుకోవడం వచ్చిపోయావా? లేదా నాటకలు అడుతున్నావా...! అని బెదరించడం చేశారు. వాళు్ల మా దగ్గర వసూలు చేశారు. వాళు్ల ఈ విధంగా వాళు్ల ఇబ్బందులు పడుతుంటే పోలీసులక తోడు గ్రామ రాజవరం విఆర్ఓ కూడా వీరి మరో ఇబ్బందిలో ఇరియించారు. మీరు ఈ కేసు నుండి బయట పడాలంటే నేను చెప్పినట్టు చేయాండి అని ఉచిత సలహ ఇచ్చి వాళ్ల దగ్గర రూ.2000 తీసుకొని వెళ్లిపోయ్యాడు. నేను ఎస్ ఐతో మాట్లాడి మీ మీద కేసు లేకుండా చేస్తానుఅని నమ్మబలికాడు. కనీసం రెండు రోజులైన ఆ వీఆర్ఓ తీరిగి ఊరిలో రాలేదు. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులు అమయక గిరిజనులను వాళ్లకు ఉన్న దొంగ బుద్దలతో చేతికి, అవినీతికి పాల్పడుతున్న అధికారులపై ఎలాంటి చర్యలు ఉండావు. ఎవరైన పై అధికారులకు విర్యాదు చేయడానికి వేళితే వాళు్ల హేలన చేసి మాట్లాడుతారు. వీరి బాధలు ఎవరితో చేప్పుకోవాలో వాళ్లకు అర్ధం కాక అక్రమా కేసుల బారిన పడి బలైపోతున్నారు.కనీసం ఇలా అయినా ప్రజలకి ఈ కేసు గురించి అమాయకుడైన గిరిజనుల గురించి తెలిసింది కదా. అయితే వాళ్ళు దీన్ని ఎంతసేపు గుర్తుంచు కొంటారన్నది వేరే విషయం. కొంతమంది స్పందించి వాళ్ల ఆర్ధిక సాయం అందించడానికి ముందువాస్తరా? ఆ దంపతులు దోషి అనే చెప్పే సాక్షాలే లేవు.. ఇది ఎవర్నో కాపాడడానికి పాపం అమాయకులను బలి చేసారు.. ఈ పోలీస్టేషన్ పరిధిలో ఇలాంటివి చాల జరిగాయి.. వీరి శాపాలు ఊరికే పోవు.. తగుల్తాయ..ఖచ్చితంగా పోలీసులకు తగులుతాయి. వాళు్ల ఏ ఎన్కౌంటర్లో... లేద వాళ్ల పిల్లలు ఆనరోగ్యానికి గురై సంతన శోభం మిగులుతుంది.
(ఈ కథ నల్గొండ జిల్లా, హాలియా మండలంలో జరిగి సంఘటన)